హిందువుల ఐక్యతకే వినాయక నవరాత్రి వేడుకలు

68பார்த்தது
హిందువుల ఐక్యత కోసమే వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్పాండే అన్నారు. మండల కేంద్రమైన చౌటకూరులో వినాయక నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ గ్రామాన నవరాత్రి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி