సింగూర్ ప్రాజెక్టుకు 10, 431 క్యూసెక్కుల వరద

54பார்த்தது
సింగూర్ ప్రాజెక్టుకు 10, 431 క్యూసెక్కుల వరద
పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో వరద పెరిగింది. ఈ మేరకున్10, 431 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు బుధవారం ఉదయం ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 29. 917 టీఎంసీలకు గాను. 29. 768 టీఎంసీ వద్ద జలాలు నిల్వ ఉన్నట్లు
చెప్పారు.

தொடர்புடைய செய்தி