రైతు బంధు నిధులు విడుదల

39226பார்த்தது
రైతు బంధు నిధులు విడుదల
రైతు బంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద రూ.2 వేల కోట్ల నిధులను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. 5 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసింది. ఈ నెల 9లోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ తెలిపారు. రైతు బంధు నిధులకు ఈసీ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி