ఏబ్బనూర్ చెరువులో వ్యర్దాలను తొలగించండి: శ్రీకాంత్ రెడ్డి

82பார்த்தது
ఏబ్బనూర్ చెరువులో వ్యర్దాలను తొలగించండి: శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం ఏబ్బనూర్ గ్రామ చెరువులో గత వారం నుండి గణేష్ నిమజ్జనాలు చేశారు. అందులో నుండి ఐరన్ మాత్రమే తీసుకెళ్లారు. రసాయనాలు వలన చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయి. పశువులు నీళ్లు తాగకుండా ఉన్నాయి. కలుషిత నీరు తాగడం వల్ల పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను తొలగించాలని గ్రామ మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி