ఏచూరి మృతి పై ఎమ్మెల్యే శంకర్ దిగ్భ్రాంతి

54பார்த்தது
ఏచూరి మృతి పై ఎమ్మెల్యే శంకర్ దిగ్భ్రాంతి
సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి మృతితో దేశం గొప్ప ప్రజా పోరాట యోధుడిని కోల్పోయిందని
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే శంకర్ పేర్కొంటూ.. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

தொடர்புடைய செய்தி