ఎడతెరిపిలేని అకాల వర్షం.. ఇళ్లలోకి వచ్చి చేరిన వర్షపు నీరు

83பார்த்தது
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొండన్నగూడ గ్రామంలో మంగళవారంరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఇళ్లలోకి నీరు వచ్చి చేరినట్లు తెలిపారు. అకాల భారీ వర్షానికి ఒక నిరుపేద కుటుంబం తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నిలువ నీడను కోల్పోయిన కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி