దేవాలయ అభివృద్దికి విరాళం

64பார்த்தது
దేవాలయ అభివృద్దికి విరాళం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ కేంద్రం జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి కళ్యాణ రధం, ప్రధాన ద్వారాల కోసం స్థానిక భక్తుడు ఆకుల వెంకటేశం రూ. 5, 11, 000 (ఐదు లక్షల పదుకొండు వేల రూపాయలు) విరాళం సమర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సమక్షంలో గురువారం భక్తుడు ఆకుల వెంకటేశం తన విరాళాన్ని అందజేసారు.

தொடர்புடைய செய்தி