ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే శంకర్

50பார்த்தது
ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే శంకర్
షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో స్థానికులు ఏకైక వినాయకుడిని ఏర్పాటుచేసి గ్రామ ఐక్యమత్యాన్ని చాటారని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అభినందించారు. శనివారం రాత్రి అప్పారెడ్డి గూడా గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన గణనాథుడి వద్ద స్వయంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ సొంతంగా గ్రామస్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

தொடர்புடைய செய்தி