భక్తిశ్రద్ధలతో నాగులకు నైవేద్యాలు సమర్పణ

84பார்த்தது
మియాపూర్ నుండి బాచూపల్లి కి వెళ్ళే జాతీయ రహదారిపై ఉన్న స్వయంభు నాగేంద్రాలయం దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా మహిళలు పుట్టలో పాలు పోస్తూ నైవేద్యాలు సమర్పించినట్లు తెలిపారు. శ్రావణ శుక్రవారం కావడంతో క్యు లైన్ లలో మహిళలు, భక్తులు బారులు తిరిన నట్లు పేరుకొన్నారు. మాట్లాడుతూ. సుమారు 25 సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం నెలకొందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకాలను, మొక్కులను తీరుతాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி