కేర్ హాస్పిటల్ లో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

70பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్ హాస్పిటల్ లో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కేర్ హాస్పిటల్ ముందు మృతుని బంధువులు ఆందోళనకు దిగిననట్లు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం ఐసీయూ అద్దాలను మృతుని బంధువులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. హాస్పిటల్ వద్దకు రాయదుర్గం పోలీసులు చేరుకున్ననట్లు తెలియజేసారు.

தொடர்புடைய செய்தி