మాదాపూర్ డిసిపి మీడియా సమావేశం

84பார்த்தது
మాదాపూర్ డిసిపి వినీత్, ఎస్ఓటి డిసిపి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్ నందు శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు రాయదుర్గం పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు డ్రగ్ సరఫరా దారులను అరెస్ట్ చేసి నాలుగు కోట్ల 30 లక్షల విలువగల హెరాయిన్ పేస్ట్ సీజ్ చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி