ఎండి సజ్జనార్ ఆసక్తికర ట్విట్

78பார்த்தது
ఎండి సజ్జనార్ ఆసక్తికర ట్విట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించేవారే మార్పును తెస్తారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. మహీంద్రా మాటలను కృతజ్ఞతతో స్వీకరించిన సజ్జనార్, సమస్యలతో సావాసాన్ని అలవాటు చేసుకుంటే సాధారణ వ్యక్తులుగానే మిగిలిపోతామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி