కలెక్టర్ అకస్మిక తనిఖీ

71பார்த்தது
కలెక్టర్ అకస్మిక తనిఖీ
సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సరైన వైద్య సేవలందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాం క అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని కలెక్టర్ అకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. మందుల పంపిణీ, ల్యాబ్ తదితర వివరాలను అడిగి తెలుసుకుని వాటికి సంబం ధించిన రికార్డులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி