జిల్లేలగుడలో దోమల బెడదతో బయటకు రాని జనం

370பார்த்தது
జిల్లేలగుడలో దోమల బెడదతో బయటకు రాని జనం
రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లెలగుడలో దోమల బెడద అధికంగా ఉంది. దోమల బెడదతో సాయంత్రం అయితే జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. సమీపంలో రెండు చెరువులు ఉండడంతో దోమలు విపరీతంగా ఉన్నాయని వైరల్ జ్వరాలు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி