జల్ పల్లి ఫారెస్ట్ పార్క్ ను సందర్శించిన ఎమ్మెల్యే సబిత.

60பார்த்தது
జల్ పల్లి కమాన్ వద్ద ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును ఆదివారం ఉదయం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో ఏపుగా పెరిగిన చెట్లను పూర్తిగా పరిశీలించారు. అనంతరం చిల్డ్రన్స్ పార్క్ పరికరాలను, ఓపెన్ జిమ్ ను చూసి స్థానికులతో ముచ్చటించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వ్యాయామం చేస్తుండడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி