నిత్యావసర సరుకుల పంపిణీ

65பார்த்தது
నిత్యావసర సరుకుల పంపిణీ
బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్ గూడా జేఎన్ఎంయూఆర్ఎం గృహ సముదాయాల్లోని పేదలకు ఆదివారం వికాస్ ఫౌండేషన్, కార్మిక కర్షక కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి హాజరై పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో కార్మిక కర్షక కాంగ్రెస్ చైర్మన్ కౌశల్ సమీర్, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி