వినాయక ఉత్సవాల్లో వెల్లి విరుస్తున్న మత సామరస్యం

60பார்த்தது
వినాయక ఉత్సవాల్లో వెల్లి విరుస్తున్న మత సామరస్యం
వినాయక ఉత్సవాల సందర్భంగా జల్ పల్లి మున్సిపాలిటీలో మతసామరస్యం వెల్లివిరుస్తుంది. ప్రతిరోజు కొనసాగుతున్న వినాయక పూజ మహోత్సవాలలో స్థానిక ముస్లిం నేతలను కూడా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. గణనాథుల వద్ద చేరుకొని పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులను ఘనంగా సన్మానిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు షేక్ జహంగీర్, యూసుఫ్ ఖాద్రీ లు అన్నదానాల్లో కూడా పాల్గొని అందరం ఒకటేనని చాటి చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி