నాణ్యత లోపిస్తే సహించేది లేదు: కార్పొరేటర్

85பார்த்தது
నాణ్యత లోపిస్తే సహించేది లేదు: కార్పొరేటర్
అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని స్థానిక డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూధన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన డివిజన్ పరిధిలోని మాధవనగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను సర్కిల్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కర్మన్ ఘాట్ పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దశరధగౌడ్, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు హన్మంతరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி