విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వినతి

64பார்த்தது
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వినతి
డివిజన్ లోని పలు కాలనీలలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సరూర్ నగర్ ఏడీఇ తిరుపతయ్యకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. కాలనీలలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, కమ లానగర్, నేతాజీనగర్, త్యాగరాజనగర్, సరస్వతి నగర్, కృష్ణవేణినగర్, మహాలక్ష్మినగర్, వివీనగర్ ప్రాంతాల్లో పాతకాలం నాటి ఇనుప స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు.

தொடர்புடைய செய்தி