సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం

54பார்த்தது
సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం
కొత్తపేట డివిజన్ శివగంగా కాలనీలో డ్రైనేజీ పైప్లాన్ పాడైపోయి నిరంతరం రోడ్లపైన వ్యర్థాలు పొంగుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. గురువారం కార్పొరేటర్ పవన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. కాలనీలో రోడ్లు మరమ్మతులు, చెత్త డంపింగ్ పాయింట్లను కూడా తీయించాలని కోరారు. వెంటనే కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி