శాంతినగర్ కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో మదర్స్ డే వేడుకలు

56பார்த்தது
శాంతినగర్ కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో  మదర్స్ డే వేడుకలు
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పెద్ద అంబర్పేట్ పరిధి శాంతినగర్ లోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఆదివారం మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సంఘ కమిటీ వారు మాతృమూర్తులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పాస్టర్ సిల్వధర్, సంఘ పెద్దలు మల్కన్న, రమేష్, సామెల్, ఎలిషారాజు, దినకర్, జాకోబు, అమృత, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி