ఒలింపియాడ్ గెలవడం గర్వంగా ఉంది: ప్రజ్ఞానంద (వీడియో)

75பார்த்தது
ఒలింపియాడ్ లో భారత మెన్, విమెన్ టీమ్స్ గోల్డ్ మెడల్స్ గెలిచినందుకు గర్వంగా ఉందని చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అన్నారు. తమ గెలుపుతో మరింత మంది ఈ ఆటలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ శ్రీనాథ్, గుకేశ్, ప్రజ్ఞా, వైశాలికి చెన్నై ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ బుడాపెస్ట్ లో ఉండటం మధురానుభూతి అని, ఆయన ముందే గెలవడం గొప్పగా ఉందని శ్రీనాథ్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி