లోకో పైలెట్ హత్యకేసులో పురోగతి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు (వీడియో)

63பார்த்தது
విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ హ‌త్య‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుడివాడ రైల్వేస్టేషన్ స‌మీపంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ కు చెందిన నిందితుడు న‌గ‌దు కోస‌మే ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున లోకో పైలట్ డి.ఎబినేజర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గతంలో గుణదల‌లోనూ ఇదే తరహాలో హత్య జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி