విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు, ఏపీలో మందగమనం

50பார்த்தது
విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు, ఏపీలో మందగమనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ వేగంగా పరుగులు తీస్తోంటే, ఏపీ మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. జాతీయ సగటు (100%) తో పోలిస్తే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6%గా ఉండగా, ఏపీ తలసరి ఆదాయం 131.6%గా ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 2010-11లో ఆంద్రప్రదేశ్ వాటా 4.6%, తెలంగాణ వాటా 3.8% ఉండగా, 20023-24 నాటికి ఏపీ వాటా 4.7% తెలంగాణ వాటా 4.9% కి చేరాయి.

தொடர்புடைய செய்தி