సాంబార్ లో ప్లాస్టిక్ తాడు.. నిర్వాహకులను ప్రశ్నించిన కస్టమర్లు(వీడియో)

60பார்த்தது
హైదరాబాద్ లోని హబ్సిగూడ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్లో ఆదివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రభాత్ హోటల్లో ఉదయం టిఫిన్ చేయడానికి వచ్చిన ఐదుగురు కస్టమర్లు ఇడ్లీ ఆర్డర్ చేశారు. అయితే సాంబార్ లో పొడుగాటి ప్లాస్టిక్ తాడును చూసి వారు షాక్ అయ్యారు. ఇదేంటని హోటల్ నిర్వాహకులను కస్టమర్లు ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ దాటవేశారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி