గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

80பார்த்தது
గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి
పాలకుర్తి మండలం కన్నాల రజ్వీ కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం (40) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఇబ్రహీం కన్నాల టోల్ గేట్ వద్ద మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. టిఫిన్ సెంటర్ వద్దనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. ఇబ్రహీం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

தொடர்புடைய செய்தி