ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

78பார்த்தது
ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
మంథని పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయినిలు రంగు రంగుల పూలతో అలంకరించి బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, ఉపాధ్యాయులు కొమురయ్య, నంద కుమార్, వినీత, ఉమా సుందరి, శంకర్, సుమలత, స్రవంతి, ఎస్ శ్రీనివాస్, శారద, కే శ్రీనివాస్, రాజేందర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி