హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుంది: కమిషనర్

81பார்த்தது
హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జులై 19న జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసిందని, హైడ్రా చట్ట బద్దమైనదేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషా అధికారులు హైడ్రాకు వస్తాయ‌న్నారు. ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం హైడ్రా బిల్లు తీసుకురాబోతుందని మ‌రోసారి ఆయ‌న తెలిపారు.

தொடர்புடைய செய்தி