ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు.. పెట్రోల్ పోసుకున్న బాధితులు (వీడియో)

75பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లోని తొర్రూరు (జే) గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి రెవెన్యూ సిబ్బంది సీల్ వేశారు. నిరుపేదలను డబుల్ బెడ్ రూం ఇళ్ల నుండి ఖాళీ చేయిస్తుండటంతో బాధితులు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది.

தொடர்புடைய செய்தி