పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

64பார்த்தது
పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను DMHO కార్యాలయాల్లో అందించాలని తెలిపింది. జిల్లాల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబర్ 13లోపు పూర్తి చేస్తామంది. 20వ తేదీలోగా ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు https://tgpmb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

தொடர்புடைய செய்தி