బాధితురాలిని నిందించలేదు: నిర్మలా సీతారామన్‌

67பார்த்தது
బాధితురాలిని నిందించలేదు: నిర్మలా సీతారామన్‌
తన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ స్పష్టత ఇచ్చారు. బాధితురాలిని నిందించడం తన ఉద్దేశం కాదని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఎవరి పేర్లూ తీసుకోలేదు. నేను మాట్లాడిన యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకుల కోసం ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల మనోబలం పెంచుకోవడానికి ఇది ఎంత అవసరమనే దాని గురించే నేను మాట్లాడాను’ అంటూ ఆమె ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி