సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆందోళన చెందవద్దు : ఎడ్ల నాగరాజు

62பார்த்தது
సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆందోళన చెందవద్దు : ఎడ్ల నాగరాజు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, అలాగే గతంలో 5 నవంబర్ 2004 సంవత్సరం ఇచ్చిన తీర్పును కూడా గౌరవిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయుటకు అవకాశమున్నదని వెల్లడించారు. తీర్పు పట్ల మాలలందరూ ఓపికతో ఉండాలని కోరారు.

தொடர்புடைய செய்தி