నవజాత శిశువుకు తల్లిపాలు శ్రేయస్కరం

67பார்த்தது
నవజాత శిశువుకు తల్లిపాలు శ్రేయస్కరం
నవజాత శిశువుకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి అన్నారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ శివాజీ నగర్ 2 అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవంలో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రెండు సంవత్సరాల వరకు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డ ఆరోగ్యంతో ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி