కామారెడ్డిలో ప్రజావాణికి 120 ఫిర్యాదులు: జిల్లా కలెక్టర్

64பார்த்தது
కామారెడ్డిలో ప్రజావాణికి 120 ఫిర్యాదులు: జిల్లా కలెక్టర్
కామారెడ్డిలో ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. మొత్తం 120 అర్జీలు రావడం జరిగిందని కలెక్టర్ చెప్పారు.

தொடர்புடைய செய்தி