పేపర్ మిల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణి

629பார்த்தது
పేపర్ మిల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణి
రెంజల్ మండలము పేపర్ మిల్ గ్రామా పంచాయతీ లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ ప్రభుత్వము తరఫున వఛ్చిన దుస్తులను ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్, పాఠశాల విద్య కమీటి చైర్మన్ ఆధ్వర్యములో అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్, నాయకులు, భారత్ రాష్ట్ర సమితి మండల సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ మూకీత్ ,ఉపాధ్యాయులందరు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி