యంచ గోదావరిలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం

51பார்த்தது
యంచ గోదావరిలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
నిజామాబాద్ జిల్లాలోని యంచ గోదావరిలో గణేష్ నిమజ్జనం బుధవారం కొనసాగుతోంది. 11 రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, బాన్సువాడ, బోధన్ తదితర ప్రాంతాల నుండి వినాయక ప్రతిమలు నిమజ్జనం కోసం బాసర గోదావరిలో బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఎటువంటి అపశృతులు తలెత్తకుండా పోలీసులు, యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.

தொடர்புடைய செய்தி