రైతులందరికీ రుణమాఫీ చేయాలి : ఏఐకేఎస్

85பார்த்தது
రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ నవీపేట్ ఎమ్మార్వో నారాయణకు బుధవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ రుణమాఫీ కొంతమంది రైతులకే జరిగిందని రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవనే సాంకేతిక కారణాలతో అర్హులైన రైతులకు రుణమాఫీ అందలేదని కాబట్టి వెంటనే సాంకేతిక లోపాలను సవరించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. ఆయన వెంట రైతు సంఘం నాయకులు కిషన్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி