ఆయిల్ ఫాం సాగు పై దృష్టి పెంచుకోవాలి: విస్తరణ అధికారిణి

884பார்த்தது
ఆయిల్ ఫాం సాగు పై దృష్టి పెంచుకోవాలి: విస్తరణ అధికారిణి
మంగళవారం రెంజల్ మండల నీలా రైతు వేదికలొ ప్రపంచ నేల (మృత్తికా) దినోత్సవం సందర్భములోరైతులు తమ ఈకేవైసీ ను తక్షణమే చేసుకోవాలని మరియు ఆయిల్ ఫార్మ్ సాగును పెంచాలని నీలా శివారు రైతులను స్థానిక విస్తిరణ అధికారిణి ఎం. భాగ్యశ్రీ సుచించారు, అలాగే సేంద్రియ ఎరువులు వాడకం పై రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచి గౌరవజీ లలిత రాఘవేంద్ర యాదవ్ రైతుబంధు అధ్యక్షులు అక్తర్ నాయకులు రాఘవాచారి ఎంపిటిసి గడ్డం స్వప్న రామచందర్ జలాల్ ఖాన్ మండల టిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ ముఖిద్ అవెస్ ఖాన్ రైతులు నాని సద్దాం ఖాన్ శంకర్ అబ్బోల శ్రీకాంత్ సులేమాన్ ఆరిఫ్ పర్వేజ్ ఇమ్రాన్ ముదస్సిర్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி