పది ఫలితాలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం

573பார்த்தது
పదవ తరగతి వార్షిక ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99. 09 శాతంతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించినట్టు డీఈఓ రవీందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. గత ఏడాది ఫలితాల్లో 90 శాతంతో ప్రథమ స్థానంలో జిల్లా నిలిచిందని, ఈ సంవత్సరం 90. 09 శాతంతో మొదటి స్థానం సాధించినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி