మైక్రో అబ్జర్వర్స్ అప్రమత్తంగా విధులు నిర్వహించాలి

74பார்த்தது
మైక్రో అబ్జర్వర్స్ అప్రమత్తంగా విధులు నిర్వహించాలి
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్స్ అప్రమత్తంగా తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమైందని తెలిపారు. పోలింగ్ రోజు మాక్ పోల్ నిర్వహించేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி