నిర్మల్ జిల
్లా కేంద్రంలోని వెంకటాపూర్ చెరువు సమీపంలో గల వ్యవసాయ బావిలో అటవీశాఖ అధిక
ారులు మొసలిని పట్టుకున్నారు. గత వారం రోజులు క్రితం బావిలో మొసలిని గమనించిన రైతు భయాందోళనకు గురై
అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికార
ులు మంగళవారం వ్యవసాయ బావిలో నుంచి చాకచక్యంగా మొసలిని పట్టుకొని శ్రీరామ్ సాగర్ జలాశయంలో వదిలిపెట్టారు. ఇందులో స
్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్, అటవీ శాఖ అధికారులున్నారు.