వీడ్కోలు సమావేశానికి హాజరైన కలెక్టర్

52பார்த்தது
వీడ్కోలు సమావేశానికి హాజరైన కలెక్టర్
జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హనుమండ్లు, జిల్లా నీటిపారుదలశాఖ ఎస్ఈ సుశీల్ కుమార్ ల సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో వీరిద్దరికీ నిర్వహించిన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో వీరు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. నిబద్ధతతో, సమయపాలన పాటిస్తూ, అంకితభావంతో తమ విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி