గ్రూప్ 1 పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలి

63பார்த்தது
గ్రూప్ 1 పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలి
జూన్ 9న నిర్వహించే గ్రూప్ 1 పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాదులోని టిఎస్పిఎస్సి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మే 10వ తేదీలోపు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி