ముధోల్ లో ప్రశంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

526பார்த்தது
ముథోల్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఏడు రోజుల విశిష్ట పూజలు అందుకున్న వినాయకునికి శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. జిల్లా బీఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. శనివారం వేకువ జామున వరకు అన్ని వినాయకుల నిమజ్జనం పూర్తయింది.

தொடர்புடைய செய்தி