ముథోల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

51பார்த்தது
ముథోల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ముథోల్ మండలంలోని తరోడా గ్రామా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని ఉమ్రి తాలూక వన్గావ్ గ్రామానికి చెందిన గంగాధర్, మాధర్రావు గురువారం భైంసా మండలం దేగాంలో బంధువుల అంత్యక్రియల కోసం వచ్చి బైక్ ఆపి తిరిగి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న గంగాధరకు తీవ్రంగా గాయాలు కాగా, మాధవ్ రావుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி