పదవీ కాలం ముగియనున్న ఎంపీటీసీ సభ్యులకు సన్మానం

68பார்த்தது
పదవీ కాలం ముగియనున్న ఎంపీటీసీ సభ్యులను బుధవారం కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ ఆప్కా గజ్జరాం అధ్యక్షతన అధికారులు సన్మానించారు. ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ తమ పదవీ కాలంలో కుటుంబ సభ్యుల మాదిరిగా పార్టీలకతీతంగా కలిసి ఉండటంతో పాటు అధికారులు సహకరించడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పదవీ కాలం ముగిసినా ప్రజల్లో ఉండి సేవ చేస్తామన్నారు. ఎంపీడీఓ అబ్దుల్ రహీం, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி