పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీకి సన్మానం

60பார்த்தது
పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీకి సన్మానం
కుబీర్ మండలం పల్సి గ్రామంలో పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపిటిసి కొట్టే రాజమని హన్మాండ్లు ను గురువారం గ్రామస్తులు ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி