భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి పర్వదినం

79பார்த்தது
కుంటాల మండలం సూర్యపూర్ గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజరాజేశ్వర ఆలయంలో విష్ణు మూర్తికి ప్రత్యేకంగా అభిషేకాలు, విశేషపూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టి అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండుగ తొలి ఏకాదశి అని అర్చకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி