ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం

72பார்த்தது
బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున మండల నాయకులు మంగళవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారంటిలను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి అభ్యర్థిని భారీ మెజారిటితో గెలిపించి పార్లమెంట్ కు పంపాలని కోరారు.

தொடர்புடைய செய்தி