గురుకుల కళాశాలను తనిఖీ చేసిన తహసిల్దార్

68பார்த்தது
గురుకుల కళాశాలను తనిఖీ చేసిన తహసిల్దార్
ముధోల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను గురువారం తహసిల్దార్ శ్రీకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி